- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Bomb Threat: దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు!
దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే ఏకంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని విమానాశ్రయాలు, విమానాలకు బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 41 ఎయిర్పోర్టులకు బెదిరింపు ఈమెయిళ్లు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆయా విమానాశ్రయాల్లో రంగంలోకి దిగిన భద్రత సిబ్బంది.. పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వాటిని నకిలీ బెదిరింపులుగా తేల్చారు. చెన్నై- దుబాయ్ విమానానికీ బాంబు బెదిరింపు రాగా.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన అనంతరం కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి బయల్దేరింది.
రూ.కోట్ల ఖర్చు.. ప్రారంభానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జి
‘‘ఎయిర్పోర్టులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. త్వరలోనే బాంబులు పేలతాయి. మీరందరూ చనిపోతారు’’ అంటూ అన్ని విమానాశ్రయాలకు దాదాపు ఒకే తరహా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆ ఈమెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ‘కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ బృందం ఈ నకిలీ బెదిరింపుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మే 1న సైతం దిల్లీ-ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు ఈ గ్రూప్ ఇదే తరహా ఈమెయిళ్లు పంపినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జమ్మూకశ్మీర్లో కాల్పులు .. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
జీరో FIR, ఆన్లైన్ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!
కొత్తగా రూపొందించి నేర న్యాయ చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. -
ప్రజ్వల్కు దక్కని ఊరట..బెయిల్ పిటిషన్ తిరస్కరణ
లైంగిక దౌర్జన్యం కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఊరట దక్కలేదు. -
ప్రతిపక్షాలను గౌరవించండి.. ఓం బిర్లాతో అఖిలేశ్
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైన సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రసంగించారు. అధికార పార్టీ మాదిరిగా ప్రతిపక్షాలను కూడా గౌరవించాలంటూ స్పీకర్ను కోరారు. -
సిసోదియా పేరు నేను చెప్పలేదు.. కోర్టులో వాదనలు వినిపించిన కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియాను ఇరికించేందుకు తాను ప్రయత్నించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన కోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. -
వైద్యుడు సహా కుమార్తెకు జికా వైరస్
పుణెకు చెందిన ఓ వైద్యుడు సహా ఆయన కుమార్తెకు ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. -
తొలి ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’పై స్పీకర్ వ్యాఖ్యలు.. మోదీ ఏమన్నారంటే..?
Emergency: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేడు సభలో చదివి వినిపించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. -
అధికారులకు చెంపపెట్టు.. చేయి చేయి కలిపి స్వయంగా రోడ్డు బాగు చేసుకొని!
బెంగళూరులోని ఓ ప్రాంతంలో అధ్వానంగా మారిన రోడ్డును శుభ్రం చేసేందుకు అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు స్వయంగా రోడ్డును బాగు చేసుకోవడంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. -
టికెట్ రీషెడ్యూల్ చేయలేదని విమానానికి బాంబు బెదిరింపు
వ్యక్తిగత కారణాల వల్ల తమ విమాన ప్రయాణం వాయిదా పడడంతో టికెట్ రీషెడ్యూల్ చేయాలని ఓ వ్యక్తి విమానాశ్రయం అధికారులను కోరాడు. దానికి వారు అంగీకరించకపోవడంతో బాంబు బెదిరింపు చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకొంది. -
మహారాష్ట్ర సీఎం నివాసానికి ముకేశ్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ బుధవారం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందేను కలిశారు. -
పఠాన్ కోట్లో హైఅలర్ట్.. గ్రామాల్లో సంచరిస్తున్న సాయుధ ఉగ్రవాదులు
వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్కోట్లో మరోసారి సాయుధ ఉగ్ర సంచారాన్ని గుర్తించడంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. ఈ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించాయి. -
మీ చిరునవ్వుతో సభలో ఆనందం: ఓం బిర్లాపై మోదీ ప్రశంసలు
PM Modi-Om Birla: లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లా నూతన ఎంపీలకు స్ఫూర్తినిస్తారని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన చిరునవ్వు సభను ఆనందంగా ఉంచుతుందని అన్నారు. -
దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ అదుపులో సీఎం కేజ్రీవాల్
Kejriwal: ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తాజాగా సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది. -
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక..
Speaker Election: లోక్సభ స్పీకర్గా భాజపా నేత ఓం బిర్లా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ ఎంపీ సురేశ్పై ఆయన గెలుపొందారు. -
అబ్దుల్ కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా: సుధామూర్తి
Sudha Murty: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఫోన్ వస్తే తాను ‘రాంగ్ నంబర్’ అని చెప్పానని అన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. నాటి ఆసక్తికర సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్ టెంపుల్స్’
అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్ టెంపుల్స్’ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. -
సభకు నమస్కారం.. మాతృభాషకు వందనం
తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కె.గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. -
దిల్లీ మంత్రి ఆతిశీ నీటి దీక్షకు ముగింపు
దేశ రాజధాని నగరం నీటిసమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
బెయిలు దరఖాస్తులు త్వరగా తేల్చాలి
బెయిలు దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశించి పేర్కొంది. -
ఎడారి మీదుగా ఎక్స్ప్రెస్ వే
రాజస్థాన్లోని ఎడారి మీదుగా అమృత్సర్, జామ్నగర్ల మధ్య నిర్మిస్తున్న సూపర్ ఎక్స్ప్రెస్ వేను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) లక్ష్యంగా పెట్టుకొంది. -
చరిత్రలో తొలిసారిగా గుప్త్ పర్వతం అధిరోహించాం
హిమాలయాల్లో ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించని ‘గుప్త్’ పర్వతంపై తొమ్మిది మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్కతాకు చెందిన సోనార్పుర్ ఆరోహీ పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ప్రతిపక్ష నేతగా రాహుల్.. ఈ నియామకాల్లో కీలక భూమిక
-
చిన్న జట్టు పెద్ద ఆట... అప్పుడు కెన్యా.. ఇప్పుడు అఫ్గాన్
-
కృతిశెట్టి ‘పాజిటివ్ వైబ్స్’.. అనన్యా పాండే సెల్ఫీ
-
ప్రపంచ రికార్డు.. ఒకే ఓవర్లో 43 పరుగులు!