- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hyderabad: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్-2 పంపుహౌజ్ మరమ్మతుల కారణంగా కొన్ని చోట్ల పూర్తిగా, మరి కొన్ని చోట్ల పాక్షికంగా నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు జల మండలి అధికారులు వెల్లడించారు. ఎల్బీనగర్, బాలాపూర్, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, రామంతపూర్, బుద్వేల్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయమేర్పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ సీఎస్ జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
మాజీ సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఐఏఎస్ అధికారుల ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం
మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుమల ఘాట్రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమలలోని ఘాట్రోడ్డులో ఏనుగులు కలకలం సృష్టించాయి. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది వాటిని అడవుల్లోకి పంపించారు. -
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టంచేశారు. -
ఏసీబీ డీజీగా అతుల్ సింగ్.. ఏపీలో పలువురు IPSల బదిలీ
ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ రాజీనామా
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. -
కేసీఆర్ పిటిషన్పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసింది. -
పీవీ సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం!
తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. -
పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. -
తెలంగాణవ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల పెన్డౌన్
తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. -
నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎక్కడున్నా.. అక్కడున్నట్టే
శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు అన్నచందంగా మారింది పల్లె పాలన.. గ్రామాల్లో కీలకమైన పంచాయతీ కార్యదర్శులు కొందరు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. -
భూసమస్య పరిష్కరించాలని చెట్టెక్కి నిరసన
భూసమస్య పరిష్కరించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో ఓ రైతు గురువారం నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెట్టుపైకి ఎక్కారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మాజీ సీఎస్ జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
-
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం
-
తిరుమల ఘాట్రోడ్డులో ఏనుగుల కలకలం