Andhra news: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ..పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.

Updated : 02 Jul 2024 18:33 IST

అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త కలెక్టర్‌లు వీరే..

  • శ్రీకాకుళం - స్వప్నిల్‌ దినకర్‌ 
  • పార్వతీపురం మన్యం - శ్యామ్‌ప్రసాద్‌
  • అనకాపల్లి - కె.విజయ
  • అంబేడ్కర్‌ కోనసీమ - రావిరాల మహేశ్‌కుమార్‌
  • కడప - లోతేటి శివశంకర్‌
  • పల్నాడు - అరుణ్‌బాబు
  • నెల్లూరు - ఒ.ఆనంద్‌
  • తిరుపతి - డి.వెంకటేశ్వర్‌
  • అన్నమయ్య - చామకూరి శ్రీధర్‌
  • సత్యసాయి - టి.ఎస్‌. చేతన్‌
  • నంద్యాల - బి.రాజకుమారి
  • విశాఖ - హరేంధిరా ప్రసాద్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని