- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Music Academy: కర్ణాటక సంగీతంలో మూడేళ్ల కోర్సుకు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తుల ఆహ్వానం
కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
చెన్నై: కర్ణాటక సంగీతంలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు కోసం మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు జూన్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. తరగతులు జులైలో ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య తరగతులు నిర్వహిస్తారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. సంగీతంలోని వర్ణాలు, కృతులు పాడగలగాలి.
ఈ కోర్సు కోసం దరఖాస్తులు మ్యూజిక్ అకాడమీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంగీత శిక్షణకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో 2010లో ఏర్పాటైన అడ్వాన్స్డ్ స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ సంస్థ సంగీతంలో విద్యార్థులకు ఉన్నత స్థాయి నైపుణ్యాలు అందించేందుకు శిక్షణ ఇస్తోంది. సంగీతంలో దిగ్గజాల నుంచి నేర్చుకోవడంతో పాటు వేదికలపై ప్రదర్శన ఇవ్వగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. మరింత సమాచారం కోసం www.musicacademymadras.in సందర్శించవచ్చు. లేదా 044-28112231/ 28116902/ 28115162 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. -
హైదరాబాద్ నుంచి విదేశాలకు పెద్దఎత్తున ఫార్మా ఎగుమతులు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అన్నతోడు.. అరాచకమే చూడు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
తీరంలో ఘోరం!
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
-
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు
-
నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది.. హాథ్రస్ ఘటనపై సిట్ చీఫ్