- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Palnadu: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది.
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ.. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. -
పునఃసృష్టి శిల్పం.. జీవకళ పదిలం..
రామప్ప.. కాకతీయుల కాలం నాటి అత్యద్భుత ఆలయం.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం.. ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతిబింబం. చారిత్రక, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక అద్భుతం.. కళాత్మక శిల్పాలతో అలనాటి వైభవాన్ని సగర్వంగా చాటుతోంది. -
రుణమాఫీపై రైతుల్లో ఆందోళన
ఆగస్టు 15 లోపు రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల వరకు పంటరుణాన్ని మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నా కటాఫ్ తేదీలపైనే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
ఆశ పడితే ఆగమే..
కూర్చున్న చోటే రూ.లక్షలు సంపాదించాలనే అత్యాశ కొందరిని నిండా ముంచుతోంది. చరవాణులకు సందేశాలు పంపి మీకు కావాల్సినవి ఇదిగో అంటూ ఆశ చూపి చోరులు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడంతో బాధితుల బతుకులు ఆగమవుతున్నాయి. -
గొర్రెల కాపరులకూ తుపాకులు
రాష్ట్రంలో గొర్రెలు, మేకల దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. -
కండల కోసం ఇంజక్షన్లు
నిబంధనలకు విరుద్ధంగా ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్ షా ఫహాద్ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,740
-
నేడే ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం
-
గృహిణికి భర్త ఏడుపు వినిపించిన సైబర్ నేరస్థులు.. వీడియో కాల్ కట్ చేసి..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కడుపు మాడుస్తున్నారు సార్.. ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని