- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana news: తెలంగాణవ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల పెన్డౌన్
తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. గురువారం హైదరాబాద్ జేటీసీపై ఆటో యూనియన్ నేత ఒకరు దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రవాణాశాఖ కమిషనర్తో చర్చల అనంతరం పెన్డౌన్ ఆలోచనను విరమించుకుని నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్