- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra news: పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి
ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో సోమవారం పింఛన్ల పంపిణీ జరిగింది.
అమరావతి: ఏపీ చరిత్రలో రికార్డు స్థాయిలో సోమవారం పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95శాతం మేర లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరవడిని సృష్టించింది. రాత్రి 7గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 61,60,825 మందికి (దాదాపు 94.15శాతం) పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులకు రూ.4,159 కోట్ల మేర అందజేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ.. కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో 12 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషం. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో క్రియాశీలంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. -
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. -
ఉచిత ఇసుక పంపిణీకి విధివిధానాలు తయారు చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు
ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. -
ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. -
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని.. పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. -
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో మూడోరోజు పర్యటిస్తున్నారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని, సూరప్ప తాగునీటి చెరువును ఆయన పరిశీలించారు. -
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తితిదే తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయల్దేరారు. -
మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు
మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్”కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్తో ఆగమాగం!
అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్ సెంటర్లు స్టెరాయిడ్స్ను అలవాటు చేస్తున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్పై కేసు!
-
లోక్సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్