- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Amaravati: అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా లక్ష్మీపార్థసారథి
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, ఎండీగా విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి నియమితులయ్యారు.
అమరావతి: అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, ఎండీగా విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014- 2019 మధ్య కాలంలో ఏడీసీ సీఎండీగా లక్ష్మీ పార్థసారథి వ్యవహరించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అమరావతి అభివృద్ధిపై అవగాహన ఉండటంతో ఆమెను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కల్తీసారా విక్రయాలపై తమిళనాడు ఉక్కుపాదం
-
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
-
అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రోహిత్ శర్మ వీడ్కోలు
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. చరిత్రలో నిలిచిపోతాయి ఈ ఓవర్లు
-
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
-
అంతరిక్ష కేంద్రాన్ని తొలగించేందుకు రూ.7వేల కోట్లు.. మస్క్కు నాసా కాంట్రాక్ట్