- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TG news: ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ: తెలంగాణ ప్రభుత్వం
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనుంది. ఈ మేరకు https//cmrf.telangana.gov.in\ వెబ్సైట్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈనెల 15 వరకు ప్రజల నుంచి ఆఫ్లైన్లో వచ్చే వినతులను అధికారులు స్వీకరిస్తారు. ఆ తర్వాత నుంచి ఆన్లైన్లో మాత్రమే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనారోగ్యం బారిన పడిన వారు వైద్య చికిత్సకు ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. పరీశీలన అనంతరం ప్రభుత్వం అర్హత కలిగిన వారికి సాయం అందజేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు
కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ గోదాము విషయంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలత అవినీతికి పాల్పడ్డారని దుగ్గిరాల ప్రభాకర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన ఆచరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్-అమరావతి హైవేపై కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించిన సీఎం చంద్రబాబు
దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. -
కృష్ణా కరకట్టపై ఫైళ్ల దహనం ఘటన.. ఓఎస్డీ రామారావు పాత్రపై చర్చ!
కృష్ణా నది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దస్త్రాల దహనం ఘటన వివాదాస్పదమవుతోంది. ఓఎస్డీ రామారావును పోలీసులు విచారణకు పిలిచారు. -
మియాపూర్లో యువతిపై అత్యాచారం.. తీవ్రంగా పరిగణించిన ఎన్సీడబ్ల్యూ
మియాపూర్లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: మంత్రి శ్రీధర్బాబు
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
వైకాపా కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
రాష్ట్రంలో వైకాపా కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. -
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదిలోనే థ్రెడ్స్కు 175 మిలియన్ల యూజర్లు.. భారత్లోనే అధికం
-
మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వాసుదేవరెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
సీనియర్నేత కేకే నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి మంచిదే: రేవంత్రెడ్డి
-
సాయం చేయాలంటూ మంచు లక్ష్మి విజ్ఞప్తి.. సోషల్ మీడియాలో పోస్ట్
-
మేనమామనని చెప్పి చిన్నారుల పొట్ట కొట్టాడా?: అధికారులతో మంత్రి లోకేశ్