Andhra news: అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు

ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌కు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Published : 01 Jul 2024 22:46 IST

అమరావతి: ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌కు రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈవో వి.సునీల్‌కుమార్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్‌ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. సీఎఫ్‌ఎస్‌ఎస్‌ బాధ్యతలను ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్‌ చంద్‌కు అప్పగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని