- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Telangana news: డ్రగ్స్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య: మంత్రి సీతక్క
డ్రగ్స్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్: డ్రగ్స్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య అని మంత్రి సీతక్క అన్నారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. వాటికి అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియా కోట్లు సంపాదిస్తోందని ధ్వజమెత్తారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల్లో డ్రగ్స్ లేదా గంజాయి కారణం అవుతోందని తెలిపారు. యవత పబ్ కల్చర్కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నిజం చేయాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
అన్నింటికంటే మానవుడిగా పుట్టడం అదృష్టం. డ్రగ్స్ సైలెంట్ కిల్లర్లాంటివి. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు కనాలి. వాటిని నిజం చేసుకోవాలి. కానీ, కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మూడు నెలల్లోనే రెండు సార్లు ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష చేశారు. డ్రగ్స్ రవాణా, సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యాం. - మంత్రి జూపల్లి
తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్న పోలీసులను అభినందించాలి. తరచూ వార్తల్లో యువత డిప్రెషన్ కారణంగా డ్రగ్స్కు అలవాటు పడ్డారని వింటున్నాం. అలా జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత మనందరిపై ఉంది. చిన్న వయసులో ఆర్థికంగా స్థిరపడటం ముఖ్యం. మిథాలీరాజ్లా మంచి పేరును సంపాదించడం ముఖ్యం. డ్రగ్స్ వాడుతున్న వారు ఉంటే వారిని మార్చేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు గమనిస్తుండాలి. -తేజ సజ్జ, సినీనటుడు
నిత్యం మాదక ద్రవ్యాల వార్తలు చూస్తునే ఉన్నాం. డ్రగ్స్ ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో యువత గ్రహించాలి. తెలంగాణా పోలీసు శాఖ డ్రగ్స్ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోంది. డ్రగ్స్కు బానిసలైన వారిని కూడా మామూలు వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అందరికీ అవగాహన ఉండాలి. తెలియని వారికి ఈ విషయాలను వివరించాలి. - మిథాలీరాజ్, మాజీ క్రికెటర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం
మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
తిరుమల ఘాట్రోడ్డులో ఏనుగుల కలకలం
తిరుమలలోని ఘాట్రోడ్డులో ఏనుగులు కలకలం సృష్టించాయి. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది వాటిని అడవుల్లోకి పంపించారు. -
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు: సీఎం రేవంత్
రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టంచేశారు. -
ఏసీబీ డీజీగా అతుల్ సింగ్.. ఏపీలో పలువురు IPSల బదిలీ
ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ రాజీనామా
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. -
కేసీఆర్ పిటిషన్పై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
కరెంటు కొనుగోళ్లు, భదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం, భారాస అధినేత కె.చంద్రశేఖర్రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసింది. -
పీవీ సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం!
తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. -
పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. -
తెలంగాణవ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల పెన్డౌన్
తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు పెన్డౌన్ పాటిస్తున్నారు. జేటీసీ రమేశ్పై దాడికి నిరసనగా సేవలు నిలిపివేశారు. -
నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎక్కడున్నా.. అక్కడున్నట్టే
శతకోటి ఉపాయాలకు అనంతకోటి దరిద్రాలు అన్నచందంగా మారింది పల్లె పాలన.. గ్రామాల్లో కీలకమైన పంచాయతీ కార్యదర్శులు కొందరు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. -
భూసమస్య పరిష్కరించాలని చెట్టెక్కి నిరసన
భూసమస్య పరిష్కరించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో ఓ రైతు గురువారం నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెట్టుపైకి ఎక్కారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
-
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం
-
తిరుమల ఘాట్రోడ్డులో ఏనుగుల కలకలం
-
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్థిక శాఖ ప్రకటన