వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు పనుల్లో భాగంగా రూ.30 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దామని గత వైకాపా ప్రభుత్వ పాలకులు గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలిస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. కనీస మౌలిక వసతుల్లేకపోవడంతో 600 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించిన ఈ గురుకులం కేవలం 230 మందికే పరిమితమైంది. కేవలం రంగులేసి బిల్లుల రూపంలో రూ.లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం గమనార్హం. ఈ విషయమై ప్రిన్సిపల్ వరప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో శిథిలావస్థకు చేరిన గదులను కూల్చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.
ఈనాడు, కడప, న్యూస్టుడే, బద్వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయువు తీసిన అతివేగం!
[ 07-07-2024]
కడప నగరానికి చెందిన ఆ అయిదుగురు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిలో ఒకరు కువైట్లో డ్రైవరుగా పనిచేస్తూ మూడు నెలల కిందట తిరిగొచ్చారు. -
నాడు గొప్పలు... నేడు తిప్పలు!
[ 07-07-2024]
‘ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తాం. సమూల మార్పులు తీసుకొస్తాం. విద్యార్థులు, గురువులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తాం. కొంగొత్త హంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం’ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది. -
వైద్యం... అందక దైన్యం!
[ 07-07-2024]
ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం సేవలు గత నాలుగు రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. -
ట్రిపుల్ఐటీని క్రమశిక్షణకు మారుపేరుగా తీర్చిదిద్దాలి
[ 07-07-2024]
‘క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో గంజాయి సంస్కృతి వచ్చింది. పులివెందుల ప్రాంతంలో ఒకప్పుడు కొందరు గంజాయి సాగు చేసేవారు. -
మోసాలు, అక్రమాలు నిజమే!
[ 07-07-2024]
పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్ల్ో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. -
మదనపల్లె వైద్య కళాశాలకుఅనుమతుల నిరాకరణ
[ 07-07-2024]
మదనపల్లె వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు నిరాకరించింది. -
వైకాపా నేత ఆగడాలు... అక్రమ కట్టడాలు
[ 07-07-2024]
కడప-తిరుపతి జాతీయ రహదారిలోని గుండ్లూరు వద్ద తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతుండటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రమాదాల నియంత్రణకు గత వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.3.75 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. -
రూ.10 లక్షల విలువైన 41 కిలోల గంజాయి పట్టివేత
[ 07-07-2024]
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిలో శనివారం ఓ కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
[ 07-07-2024]
ఏ పార్టీకి ఓటు వేసినా అధికారంలోకి వచ్చిన వారికి పేద ప్రజలందరూ సమానమేనని వారినీ ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని అభివృద్ధి లక్ష్యంగా సాగుదామని ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
ఇసుక లభ్యతపై పారదర్శకంగా చర్యలు
[ 07-07-2024]
జిల్లాలోని వినియోగదారులకు ఇసుక లభ్యతపై ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ పేర్కొన్నారు. -
ప్రారంభించారు... గాలికొదిలేశారు
[ 07-07-2024]
మాజీ సీఎం జగన్ ఇలాకా పులివెందులలో నిర్మించిన మాంసం దుకాణ సముదాయ భవనాలను గత వైకాపా పాలనలో నాయకులు గాలికొదిలేశారు. -
టీకా వికటించి చిన్నారి మృతి
[ 07-07-2024]
వ్యాధులు రాకుండా చిన్నారులకు ఇచ్చే టీకా వికటించి రెండు నెలల చిన్నారి మృత్యువాత పడిన సంఘటన మండలంలోని నసంతపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి
-
కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసు దోషులను నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు
-
మణికొండలో కేవ్ పబ్పై టీజీ న్యాబ్ అధికారుల దాడులు