logo

మాజీ సీఎం చిత్రాలపై ఫిర్యాదు

వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్‌ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు.

Published : 05 Jul 2024 03:06 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్‌ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎండీయూ వాహనంపై మాజీ సీఎం చిత్రాలుండడంపై గురువారం తెదేపా నాయకులు రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు