జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు.
కడప న్యాయవిభాగం, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. మొత్తం 2367 కేసులు పరిష్కారమయ్యాని, పరిహారంగా రూ.16,57,23,983 బాధితులకు ఇచ్చేందుకు ఆవార్డులు మంజూరు చేశామని వివరించారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, ఇన్యూరెన్స్, బ్యాంకు చిట్ ఫండ్ అధికారులు, సిబ్బందికి ఛైర్పర్సన్ శ్రీదేవి, సీనియర్ జడ్జి బాబా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రి భవనానికి రూ.కోట్లు... తెరిచిన ఆరు నెలలకే తూట్లు...!
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయనడానికి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలే నిదర్శనం. -
పెచ్చులూడిన పాఠశాల భవనం పైకప్పు!
[ 03-07-2024]
కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. -
నాడేమో మమకారం.. నేడేది సహకారం?
[ 03-07-2024]
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం. -
ఎండీయూ వాహనాల తనిఖీ
[ 03-07-2024]
చౌక దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం, వాటిని కూడా ఆలస్యంగా అందజేయడం, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జేసీ గణేష్కుమార్, డీఎస్వో చాముండేళ్వరీ మంగళవారం ఎండీయూ వాహనాలను తనిఖీ చేశారు. -
నేల ఆరోగ్యానికి భరోసా!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ పాలనలో భూసార పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. మాది రైతురాజ్యం అంటూ గొప్పగా ప్రచారం చేసిన జగన్మోహన్రెడ్డి ఏలుబడిలో కాసులివ్వకుండా దగా చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
వెలిగల్లు.. ఆయకట్టుకేవీ నీళ్లు?
[ 03-07-2024]
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. -
ఆగడం లేదు... ఆపడం లేదు!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. -
ప్రమాద వంతెన... ప్రయాణ యాతన!
[ 03-07-2024]
పోరుమామిళ్ల - మైదుకూరు ప్రధాన రహదారిలోని వంకమర్రి సగిలేరు వంతెన శిథిలావస్థకు చేరింది. కాంక్రీటు లేచి గుంతలేర్పడ్డాయి. -
విద్యారంగ పరిరక్షణకు వినతి
[ 03-07-2024]
విద్యారంగం పరిరక్షణకు సహకరించాలని కోరుతూ కడప నగరంలో మంగళవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డికి యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
కర్ర తిప్పుతూ.. కత్తి దూస్తూ
[ 03-07-2024]
మన సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముల్లో యువతులు సత్తా చాటుతున్నారు. ఇది వారికి స్వీయ రక్షణతో పాటు, శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించడానికి దోహదపడుతుంది. -
తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
[ 03-07-2024]
విజయవాడ రైలునిలయం సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు (వారం రోజుల పాటు) రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టరు ఎ.జనార్దన్ తెలిపారు. -
విద్యార్థినుల అస్వస్థత ఘటనలో బాధ్య హెచ్ఎం సస్పెన్షన్
[ 03-07-2024]
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై బాలికల ఉన్నత పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేశారు. -
రాహుల్గాంధీ వ్యాఖ్యలు తగవు
[ 03-07-2024]
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ భారతీయ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ డిమాండు చేశారు.