logo

ప్రధాని మోదీ పిలుపుతో ‘అమ్మ పేరిట మొక్క’ కార్యక్రమం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో భాజపా నాయకులు ' అమ్మ పేరిట మొక్క' కార్యక్రమం నిర్వహించారు.

Published : 03 Jul 2024 12:20 IST

కొయ్యలగూడెం గ్రామీణం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో భాజపా నాయకులు ' అమ్మ పేరిట మొక్క' కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలోని రామకోనేరు చెరువు గట్టు పై పలు రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సత్యనారాయణ,  కొయ్యలగూడెం మండల అధ్యక్షులు బొమ్మ బాబు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి-మద్దు తేజ విశ్వనాథ్‌, బాలం నరేష్ , రాధాకృష్ణ ,నివాస్, తమ్మిశెట్టి.మల్లేశ్వరి, ఆరేటి ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని