విజయవాడ డివిజన్లో రైళ్ల రద్దు, మళ్లింపు
విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: విజయవాడ డివిజన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల దృష్ట్యా ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా రద్దయిన రైళ్లు..
- 07979 విజయవాడ-భద్రాచలం (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 07278/07279 భద్రాచలం-విజయవాడ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 07575 తెనాలి-విజయవాడ (ఆగస్టు5వ తేదీ నుంచి 10వరకు)
- 07630 తెనాలి-విజయవాడ (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)
- 07500 విజయవాడ-గూడూరు (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)
- 07458 గూడూరు-విజయవాడ (ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు)
- 07781/07782 విజయవాడ-మాచర్ల (ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు)
- 07629 విజయవాడ-తెనాలి (ఆగస్టు5వ తేదీ నుంచి 12వరకు)
- 07464/07465 విజయవాడ-గుంటూరు(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 07755/07756 గుంటూరు-విజయవాడ(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు) నీ 07755 డోర్నకల్-విజయవాడ(ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 17270 నర్సాపూర్-విజయవాడ (ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు) నీ 07978 విజయవాడ-బిట్రగుంట ఆగస్టు 3వ తేదీ నుంచి 10వరకు)
- 17237 బిట్రగుంట-చెన్నైసెంట్రల్ (ఆగస్టు4వ తేదీ నుంచి 11వరకు)
- 17237/17238 బిట్రగుంట-చెన్నైసెంట్రల్ (ఆగస్టు 4వ తేదీ నుంచి 11వరకు)
- 07862 విజయవాడ-నర్సాపూర్ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు) నీ 17269 విజయవాడ-నర్సాపూర్ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు)
- 12713/17214 విజయవాడ-సికింద్రాబాద్ (ఆగస్టు 5వ తేదీ నుంచి 11వరకు)
- 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 17329/17330 విజయవాడ-హుబ్లీ (ఆగస్టు 4వ తేదీ నుంచి 10వరకు)
- 17487/17488 విశాఖపట్నం-కడప (ఆగస్టు5వ తేదీ నుంచి 11వరకు)
- 12711/12712 విజయవాడ-చెన్నై సెంట్రల్ (ఆగస్టు 5వ తేదీ నుంచి 10వరకు)
- 12077/12078 విజయవాడ-చెన్నైసెంట్రల్ (ఆగస్టు 5,7,8,9,10 తేదీల్లో)
- దారి మళ్లించిన రైళ్లు(వయా రాయనపాడు మీదగా)..
- 12740 సికింద్రాబాద్-విశాఖపట్నం (ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు)
- 20804 గాంధీనగర్-విశాఖపట్నం (ఆగస్టు 4వ తేదీ) నీ 20820 ఓక-పూరి (ఆగస్టు7వ తేదీ)
- 12804 నిజాముద్ధీన్-విశాఖపట్నం (ఆగస్టు 4,7 తేదీల్లో)
- 11019 చత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ (ఆగస్టు 2వ తేదీ నుంచి 10వరకు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి