డయేరియాపై అవగాహన కార్యక్రమం
బయ్యన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కొయ్యలగూడెం రూరల్ : బయ్యన్నగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండు నెలలపాటు అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను ఆరోగ్య విస్తరణాధికారి సుబ్రహ్మణ్యం సిబ్బందికి వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ ప్రాధాన్యత పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అండతో కొలువులాట
[ 05-07-2024]
వైకాపా పాలనలో భీమవరం పురపాలక సంఘం అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల ఆదేశాలతో యథేచ్ఛగా అక్రమ నియామకాలు జరిగిపోయాయి. -
నేత్రపర్వంగా ఊయల సేవ
[ 05-07-2024]
భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో జ్యేష్ఠ మాసం జాతర ముగింపు పూజలను గురువారం వేదోక్తంగా నిర్వహించారు. -
ఆసుపత్రుల నిధులనూ వదల్లేదు!
[ 05-07-2024]
భీమవరంలో ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా కేంద్రం ద్వారా కాయకల్ప నిధులు విడుదలవుతాయి. -
కేటాయింపులే.. విడుదల్లేవ్!
[ 05-07-2024]
జిల్లాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
‘రైతు సేవా కేంద్రాలు’గా ఆర్బీకేలు
[ 05-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వ్యవసాయ శాఖకు ఆదేశాలు అందాయి. -
సొంత సొమ్ముతో రోడ్డు నిర్మాణం
[ 05-07-2024]
కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలోని 74 ఎకరాల జగనన్న లేఅవుట్లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
అంతా నా ఇష్టం!
[ 05-07-2024]
నగరంలోని సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు రాన్రాను సన్నగిల్లుతున్నాయి. గతంలో జిల్లా కేంద్రం ఆసుపత్రిగా ఉత్తమ సేవలతో వెలుగొందగా... -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం యావత్తు జాతికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రైతు నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు. -
కేవీకే వాకిట.. స్వర్ణోత్సవం
[ 05-07-2024]
దేశంలో వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కీలక పాత్ర పోషిస్తున్నాయి. -
ఆందోళనొద్దు.. ఆదుకుంటాం
[ 05-07-2024]
నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు మార్కెట్ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. -
ఏళ్లుగా అరణ్యరోదనగానే..
[ 05-07-2024]
పట్టాలిచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి..కాని తమ భూములకు హద్దులు చూపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!