logo

ఆకట్టుకుంటున్న సోమనాథుని స్మృతివనం

జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు.

Published : 29 Jun 2024 04:46 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పాలకుర్తి శివారులో ఏడాది క్రితం నిర్మితమైన ప్రాచీన యుగానికి చెందిన తెలుగు కవి పాల్కుర్కి సోమనాథుని స్మృతివనంలో భక్తులు, పర్యాటకులు పాల్గొని సందడి చేస్తున్నారు. సుమారు రూ.3 కోట్లతో పనులు చేపట్టగా అప్పటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ తదితరులు కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండగా, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు సందర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని