Rajoli: ఘనంగా ప్రారంభమైన వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు
మండలకేంద్రమైన రాజోలిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
రాజోలి: మండలకేంద్రమైన రాజోలిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు, అర్చకులు గోపీనాథ్ ఆధ్వర్యంలో ఉదయం స్వామికి బిందెసేవ, ఆలయశుద్ధి, ప్రత్యేక అభిషేకాలు, పంచామృతాభిషేకం, అలంకరణ సేవ, మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల అంకురార్పణ, పుణ్యహవచన, సాయంత్రం స్వామికి పల్లకీ సేవ ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం గరుడసేవ, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమతలు పంచి.. మనసులు గెలిచారు!
[ 04-07-2024]
విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు చాలా మందే ఉంటారు. పిల్లల్ని అర్థం చేసుకొని నడిపించేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి గురువులను శిష్యులు ఎక్కడున్నా తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. -
కొంచెం ఇష్టంగా.. నిధులు లేక కష్టంగా!
[ 04-07-2024]
జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీ కాలం గురువారంతో ముగుస్తుంది. ఈ ఐదేళ్లలో పాలకవర్గ సభ్యులు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. -
ఆశయం బాగుంది.. నిర్వహణే పడకేసింది!
[ 04-07-2024]
పర్యావరణ హితం, నాణ్యమైన పట్టణ వాసం, వ్యర్థాల నుంచి అర్థాన్ని సృష్టించడం లక్ష్యాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. -
ప్రియుడి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం
[ 04-07-2024]
ప్రియుడి వేధింపులు భరించలేక మనోవేదనతో ఓ యువతి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలతండా పరిధిలోని ఆముదాలగడ్డ తండాలో బుధవారం చోటు చేసుకుంది -
నజరానా కాదు.. తెరిస్తే ఖాతా ఖాళీ..
[ 04-07-2024]
చరవాణి ఉన్నవారికి రెండు మూడు రోజులుగా వస్తున్న ఒక సంక్షిప్త సందేశం ఎంతో ప్రమాదకరమైందని నిపుణులు చెపుతున్నారు. -
6 నుంచి శ్రీభద్రకాళి శాకాంబరి మహోత్సవాలు
[ 04-07-2024]
తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. -
మహిళా శక్తి.. స్వయం ఉపాధికి దీప్తి
[ 04-07-2024]
గతనెల 29న హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ ప్రాంతంలో కొత్తగా అయిదు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రతిపాదనలు తయారు చేసింది -
స్వయం ఉపాధికి మహిళా శక్తి క్యాంటీన్లు
[ 04-07-2024]
మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి ప్లాంట్లు, దుస్తుల తయారీ, వివిధ రకాల వ్యాపారాల్లో అవకాశం కల్పిస్తూ.. వారి ఆర్థికాభివృద్ధిని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది -
దర్జాగా భూ కబ్జా..
[ 04-07-2024]
ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
మార్కెట్ కేంద్రంగా.. రేషన్ బియ్యం అక్రమ దందా
[ 04-07-2024]
ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు వివిధ రూపాల్లో బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
నిధుల కొరత.. నిలిచిన ప్రగతి
[ 04-07-2024]
ఆరు నెలలుగా గ్రేటర్ వరంగల్లో నిధుల కొరత వెంటాడుతోంది. గతేడాది నవంబరులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.50 కోట్లు తీసుకున్నారు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విశ్వవిజేతల విజయ యాత్ర.. క్రికెట్ ఫ్యాన్స్తో జనసంద్రంగా మారిన ముంబయి
-
పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన
-
ఇజ్రాయెల్ పైకి 200 రాకెట్లు.. హెజ్బొల్లా ప్రతీకార దాడులు!
-
రోహిత్.. పిచ్ మట్టి రుచి ఎలా ఉంది?: మోదీ
-
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి నిరసన సెగ
-
అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం: కేసీఆర్