అశోక్ను కలిసిన సభాపతి
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి మంగళవారం సాయంత్రం పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
అశోక్, అదితి గజపతిరాజుతో అయ్యన్న దంపతులు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి మంగళవారం సాయంత్రం పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదితి ఆయనకు పైడితల్లి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసతి గృహాలు.. పిచ్చుక గూళ్లు
[ 06-07-2024]
వసతి కేంద్రాలకు విద్యుత్తు బిల్లులు పది నెలలుగా పేరుకుపోయాయి. ప్రతి హాస్టల్కు కనీసం ఏడు నెలల నుంచి ఏడాదికిపైగా కట్టాల్సి ఉంది. -
సిఫార్సు బదిలీలకు చెల్లుచీటీ
[ 06-07-2024]
గత ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట వేసింది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఓ మాజీ మంత్రి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. -
‘ఉద్యోగ కల్పనతో వలసలు నివారిస్తా’
[ 06-07-2024]
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, వలసలు నివారిస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. -
అడుగడుగునా అవాంతరాలు
[ 06-07-2024]
చీపురుపల్లిలో పూర్తికాని ఆర్వోబీ వాహనదారులకు ముప్పు తిప్పలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు వెళ్లేందుకు చీపురుపల్లిలోని విజయనగరం- పాలకొండ ప్రధాన రహదారి కీలకం. -
అమ్మా.. నేనేం పాపం చేశా..
[ 06-07-2024]
జామి, వైద్యవిభాగం, న్యూస్టుడే: భీమసింగిలో తినుబండారాల దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ శుక్రవారం ఉదయం స్థానిక ప్రధాన రహదారిపై వెళ్తుండగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నుంచి ఓ పసికందు ఏడుపు వినిపించింది. -
మృత్యుపాశాలకు చిక్కిన బంధం
[ 06-07-2024]
ఎన్నో ఇబ్బందులు పడి కుమార్తెకు వివాహం చేశారు.. అష్టకష్టాలకోర్చి కుమారుడ్ని చదివిస్తున్నారు.. ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకున్న తరుణంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్నారు.. -
రైలు ఢీకొని వ్యవసాయ కూలీ మృత్యువాత
[ 06-07-2024]
గుర్తు తెలియని రైలు ఢీకొని ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన బాడంగి మండలంలో చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ ఈశ్వరరావు వివరాల మేరకు గొల్లాది గ్రామానికి చెందిన ఎం.పోలీసు(48) శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పొలం పనులకు వెళ్లేందుకు బయలుదేరారు. -
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
[ 06-07-2024]
అనారోగ్యం కారణంగా ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకొండలో చోటుచేసుకుంది. గారమ్మకాలనీకి చెందిన జి.మాధవి(34) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.