విమానాశ్రయ అభివృద్ధికి తొలి అడుగు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవి
భోగాపురం, న్యూస్టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. విమానాశ్రయం అవసరాల కోసం గురువారం మండలంలోని సవరవిల్లి విద్యుత్తు సబ్స్టేషన్లో సుమారు రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్, లైన్వర్క్స్ను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ప్రాంతం ఓ నగరంగా మారుతుందని, విమానాశ్రయం వస్తే వివిధ కంపెనీలు రావడంతో పాటు, వాటికి అనుసంధానంగా ఉండే పరిశ్రమలు వస్తాయన్నారు. వీటి వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. విద్యుత్తు శాఖ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ విమానాశ్రయానికి నేరుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు రామచంద్రపేటలో రూ.50 కోట్ల వ్యయంతో మెగా విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా రూ.2.6 కోట్లతో పవర్ట్రాన్స్ఫార్మర్, రూ.2.4 కోట్లతో లైన్వర్క్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈఈ జి.సురేష్బాబు, డీఈఈ కె.సత్యపరిపూర్ణకుమార్, ఏఈ మస్తాన్వలి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4.26 లక్షల మందికి రూ.283.59 కోట్లు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు. -
పంచాయతీలకు ఊపిరి
[ 01-07-2024]
వైకాపా పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. నిధుల లేమితో పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. సుపరిపాలనకు దూరమయ్యాయి. పంచాయతీ పాలకవర్గ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయి. -
డిగ్రీ కళాశాలల్లో క్రీడల్లేవ్
[ 01-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా యువతకు వ్యాయామ విద్య ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
విద్యాసంస్థల్లో వ్యాపారానికి ముకుతాడు
[ 01-07-2024]
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పుస్తక వ్యాపారానికి కొత్త ప్రభుత్వం ముకుతాడు వేసింది. వీరి దోపిడీకి తెరదించుతూ కొరడా ఝుళిపిస్తోంది. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM