జిల్లా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని కొత్త కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
నూతన కలెక్టర్ అంబేడ్కర్
బాధ్యతలు స్వీకరిస్తున్న అంబేడ్కర్
ఈనాడు, విజయనగరం: జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని కొత్త కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా అమలు చేస్తానన్నారు. గతంలో తాను ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులపై కొంత వరకు అవగాహన ఉందని వివరించారు. మధ్యాహ్నం కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను జేసీ కె.కార్తీక్, డీఆర్వో అనిత, ఆర్డీవో సూర్యకళ, వివిధ శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు.
నేడు తొలి సమీక్ష సమావేశం... సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఉదయం తన సమావేశ మందిరంలో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశం కానున్నారు. వ్యాధులు అరికట్టేందుకు అవసరమైన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంఎస్ఎంఈ పార్కుకు అడుగులు
[ 29-06-2024]
ఎన్నాళ్ల నుంచో శృంగవరపుకోట ప్రాంతంలో అదిగో ఇదిగో జిందాల్ పరిశ్రమ ఏర్పాటవుతుందని ఊరిస్తున్నారు. -
అధికార అండ.. కరిగింది కొండ
[ 29-06-2024]
ఒక వైపు సముద్ర తీరం.. మరోవైపు కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలు.. వాటి చుట్టూ అందమైన పచ్చని కొండలు.. పిల్లగాలులతో ఆహ్లాదకర వాతావరణం. -
రైతులు కోరిన విత్తనాలే ఇస్తాం
[ 29-06-2024]
ఖరీఫ్ సీజన్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్ తెలిపారు. -
ప్రాజెక్టులకు భూసేకరణ
[ 29-06-2024]
జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
-
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు