Shiva Rajkumar: విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదే: శివరాజ్కుమార్
విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని కన్నడ నటుడు శివరాజ్కుమార్ అన్నారు. కారైక్కాల్ తిరునల్లారు శనీశ్వర భగవానుడి ఆలయాన్ని మంగళవారం ఆయన తన సతీమణి సీతా శివరాజ్కుమార్, కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయంలో నటుడు శివరాజ్కుమార్ దంపతులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: విజయ్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని కన్నడ నటుడు శివరాజ్కుమార్ అన్నారు. కారైక్కాల్ తిరునల్లారు శనీశ్వర భగవానుడి ఆలయాన్ని మంగళవారం ఆయన తన సతీమణి సీతా శివరాజ్కుమార్, కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. శనీశ్వర భగవానుడి సన్నిధిలో ప్రత్యేకాభిషేకం, పూజలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని ఏనుగు వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. భక్తులు శివరాజ్కుమార్తో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... నటుడు విజయ్ తన ఆప్తమిత్రుడని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారని ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. ఆయనకు మంచి మనసు ఉందని, అలాంటివారు రాజకీయాల్లోకి రావడం బాగుంటుందని చెప్పారు. కల్తీసారా మరణాల విషయం తనకు తెలియదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదిలో 8 నెలలపాటు తీవ్ర ఎండలు
[ 01-07-2024]
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో కరవు, వడగాలుల ప్రభావం ఎక్కువైంది. -
ప్రభుత్వ టెండర్లలో పారదర్శకతేది?
[ 01-07-2024]
రాష్ట్రంలో టెండర్లు పిలిచే ఈ-ప్రొక్యూర్మెంట్ వ్యవస్థలోనూ లోపాల్ని గుర్తించింది. ఇందులోని ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంచడంలేదని పేర్కొంది. -
ఘనంగా వేదవిజ్ఞాన వేదిక 150వ ప్రసంగం
[ 01-07-2024]
వేద విజ్ఞాన వేదిక 150వ ప్రసంగ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సంస్థ తరఫున ప్రతీ నెలా నిర్వహించే తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో భాగంగా ఆదివారం చెన్నై టీనగర్లోని ఆంధ్రా క్లబ్ కృష్ణా హాలు వేదికగా 150వ ప్రసంగ కార్యక్రమం జరిగింది. -
సముద్రమంత అభిమానం..
[ 01-07-2024]
పుదుచ్చేరిలో ‘టెంపుల్ అడ్వెంచర్’ పేరుతో స్కూబా డైవింగ్ శిక్షణ ఇస్తున్న అరవింద్ తరుణ్శ్రీ సముద్ర గర్భంలో పలు సాహసాలు చేస్తుంటారు. -
మహిళలకు ప్రత్యేక తిరునాల
[ 01-07-2024]
వేలూర్ జిల్లా ఓడుగత్తూర్ సమీపం తొంగుమలై గ్రామంలో 3 వేల మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారు. ఇక్కడ వందేళ్లకు పైగా జరుగుతున్న కాళియమ్మన్ ఆలయ ఉత్సవం 48 రోజుల క్రితం ప్రారంభమైంది. -
ఉప్పు తగ్గించుకుంటే ఉపయోగకరమే!
[ 01-07-2024]
సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం’ (లో సాల్ట్ డైట్) అంశంపై ప్రత్యేక కార్యశాల జరిగింది. -
భక్తుల సేవే పరమావధి
[ 01-07-2024]
సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా సంతృప్తికర దర్శనం అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటానని ముక్కంటి ఆలయ నూతన ఈవో, తిరుపతి ఆర్జేసీ ఎస్.వి.ఎన్.ఎస్.మూర్తి అన్నారు. -
ఆస్పత్రిలో లంచం అడిగారనడం అవాస్తవం
[ 01-07-2024]
సైదాపేటలో అతిసారం బారినపడి ఓ బాలుడు మృతి చెందగా, అతని సోదరిని అనారోగ్యంతో ఎగ్మూర్ పిల్లల ఆస్పత్రిలో చేర్చారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను బహిష్కరిస్తే.. 63 మంది ఎంపీలు ఇంటికెళ్లారు’: భాజపాపై మహువా మొయిత్రా ఫైర్
-
త్వరలో క్యాబినెట్ విస్తరణ.. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్: దామోదర రాజనర్సింహ
-
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
-
అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు.. నిపుణులు ఏమంటున్నారు!
-
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే..: మెలానియా ఏం చేయనున్నారు!
-
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్