Vijay: ఎంజీఆర్గా విజయ్.. పోస్టర్ల కలకలం
ఎంజీఆర్గా నటుడు విజయ్ని చిత్రీకరించి అతికించిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మదురైలో నటుడు విజయ్ని ఎంజీఆర్గా, ఆయన భార్య సంగీతను జయలలితలా చిత్రీకరించి పోస్టర్లు అతికించారు.
ప్యారిస్, న్యూస్టుడే: ఎంజీఆర్గా నటుడు విజయ్ని చిత్రీకరించి అతికించిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. మదురైలో నటుడు విజయ్ని ఎంజీఆర్గా, ఆయన భార్య సంగీతను జయలలితలా చిత్రీకరించి పోస్టర్లు అతికించారు. అందులో ‘నాంగల్ కండ పురట్చి తలైవరే, పురట్చి తలైవియే’(మేము చూసిన విప్లవ నాయకుడా, విప్లవ నాయకురాలు) అని రాసి ఉంది. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోసూరులో విమానం ఎగురుతుందా?
[ 04-07-2024]
స్టాలిన్ ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. ఈ ప్రతిపాదనను భాజపా, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతులు వచ్చే అవకాశంలేని ఈ ప్రతిపాదన కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని కొట్టిపారేస్తున్నాయి. -
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
[ 04-07-2024]
ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. -
రద్దు చేయాలి: డీఎంకే
[ 04-07-2024]
నీట్ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం వద్ద బుధవారం జరిగిన ఆందోళనకు విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎళిలరసన్ అధ్యక్షత వహించారు. -
రిక్షాలో రష్యా కుటుంబం ప్రయాణం
[ 04-07-2024]
ప్రస్తుత కాలంలో రిక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బండిని విదేశీ జంట సొంతంగా తయారు చేసుకుని మరీ ఉపయోగిస్తుండటం విశేషం. -
వైద్య విద్యార్థినికి 12 స్వర్ణ పతకాలు
[ 04-07-2024]
తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
చైనా రకం కూరగాయలు చెన్నైలో విక్రయం
[ 04-07-2024]
నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. -
కొత్త ఇంట్లోకి నయనతార దంపతులు
[ 04-07-2024]
దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఆయన సతీమణి, నటి నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎగ్మూర్లోని ఓ బహుళంతస్తుల భవనంలో ఉంటున్నారు. -
శునకాన్ని తుపాకీతో కాల్చిన వ్యక్తి: పోలీసుల దర్యాప్తు
[ 04-07-2024]
నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలోని ఉడ్కోట్ గృహ ప్రాంతంలో పెంపుడు శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న వ్యక్తి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్