logo

Parvatipuram: రక్తదాన శిబిరం విజయవంతం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా రక్త దాన శిబిరం విజయవంతమైంది.

Published : 03 Jul 2024 19:41 IST

వీరఘట్టం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా రక్త దాన శిబిరం విజయవంతమైంది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించిన ఈ శిబిరం లో 82 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ తెదేపా బీసీ సెల్ కన్వీనర్ పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, మండల తెదేపా అధ్యక్షుడు ఉదయాన ఉదయ భాస్కర్, మాచర్ల అనీల్ బాబు, జామి లక్ష్మీనారాయణ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జానీ, ఎస్ఐ కళాసాగర్, నిర్వాహకులు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని