logo

Parvatipuram: వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు

బలిజిపేట: బలిజిపేట ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్‌ మండలస్థాయి వ్యాసరచన పోటీల్లో  ప్రథమస్థానంలో నిలిచిన ఎం.లిఖిత(చిలకలపల్లి), ద్వితీయస్థానంలో నిలిచిన హేమంత్‌కుమార్‌(అరసాడ), తృతీయస్థానంలో నిలిచిన స్రవంతికి ఎంఈవో సామల సింహాచలం బహుమతులు అందజేశారు.

Published : 03 Jul 2024 17:01 IST

బలిజిపేట: బలిజిపేట ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్‌ మండలస్థాయి వ్యాసరచన పోటీల్లో  ప్రథమస్థానంలో నిలిచిన ఎం.లిఖిత(చిలకలపల్లి), ద్వితీయస్థానంలో నిలిచిన హేమంత్‌కుమార్‌(అరసాడ), తృతీయస్థానంలో నిలిచిన స్రవంతికి ఎంఈవో సామల సింహాచలం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఈ పోటీల వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, సత్యనారాయణ, సునీత, త్రినాథరావు, అజయ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని