logo

Parvatipuram: వేణుగోపాలుడికి పుష్పాలంకరణ

మండలంలోని చిలకలపల్లి వేణుగోపాలస్వామికి ఆలయ అర్చకులు కంచర్ల రాంబాబు వివిధ రకాల పుష్పాలు, దళాలతో శనివారం అలంకరించారు.

Published : 29 Jun 2024 17:21 IST

బలిజిపేట: మండలంలోని చిలకలపల్లి వేణుగోపాలస్వామికి ఆలయ అర్చకులు కంచర్ల రాంబాబు వివిధ రకాల పుష్పాలు, దళాలతో శనివారం అలంకరించారు. స్వామివారి మూలవిరాట్‌కు తొలుత పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. బలిజిపేట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా శ్రీనివాసుడికి ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు జేబీహరికృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని