logo

అక్షరయోధునికి నివాళి

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని ప్రముఖ చిత్రకారుడు పూర్ణారావు అన్నారు.

Published : 28 Jun 2024 05:29 IST

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని ప్రముఖ చిత్రకారుడు పూర్ణారావు అన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ అక్షరాలతో ఆయన చిత్రాన్ని గీసి..  అభిమానాన్ని చాటుకున్నారు. ఈయన భోగాపురం మండలం ముంజేరు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

న్యూస్‌టుడే, భోగాపురం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని