చాలని భోజనం.. ఆకలితో అలమటించిన విద్యార్థులు
బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలీచాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.
ఖాళీ కంచాలతో ఎదురుచూస్తున్న విద్యార్థులు
బొబ్బిలి గ్రామీణం, న్యూస్టుడే: బొబ్బిలి మండలంలోని పిరిడి ఉన్నత పాఠశాలలో చాలీచాలని భోజనంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ కొద్దిరోజుల నుంచి భోజనం సరిపడా పెట్టడం లేదని కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కొంతమంది తల్లిదండ్రులు వచ్చి భోజనం వడ్డింపును చూశారు. 250 మంది హాజరు కాగా.. సుమారు 40 మందికి పులిహోర, 60 మందికి గుడ్లు చాలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మధుసూదనరావుకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఇళ్లకు వచ్చి తింటున్నారని, ఇదేం తీరని ప్రశ్నించారు. మెనూ ప్రకారం పులిహోర, చట్నీ, గుడ్డు అందించాల్సి ఉండగా ఉపాధ్యాయులు అవసరమైన బియ్యం, 250 గుడ్లు నిర్వాహకులకు అందించారని ఆయన చెప్పారు. దొండకాయలు, వేరుసెనగ నిర్వాహకులే కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. మళ్లీ వండే వరకు దాదాపు గంటపాటు పిల్లలు ఎదురుచూశారు.
గుడ్లు లేకుండా పులిహోర వడ్డన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్నాథ నీ ఆస్తులేవి
[ 29-06-2024]
ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి. -
78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు
[ 29-06-2024]
తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. -
రైల్వే గేట్లు తొలగించాలని వినతి
[ 29-06-2024]
కొమరాడ మండలంలోని అర్తాం నుంచి కోటిపాం వరకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడు రైల్వేగేట్ల సమస్యను పరిష్కరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం దిల్లీలో ఆ శాఖ ఓఎస్డీ వేదప్రకాశ్ను కలిసి వినతిపత్రం అందించారు. -
రహదారులకు మోక్షం
[ 29-06-2024]
గత అయిదేళ్లలో నిర్వహణకు నోచుకోకపోవడంతో అధ్వానంగా మారిన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. -
వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?
[ 29-06-2024]
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. -
ప్రక్షాళన ప్రారంభం
[ 29-06-2024]
సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కదిలారు
[ 29-06-2024]
విజయనగరం రాజీవ్నగర్ కాలనీ మొదటిలైన్లో ఉన్న మాన్సాస్ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. -
కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్!!
[ 29-06-2024]
గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. -
ప్రయోగాల వేదికపై ప్రశంసలు
[ 29-06-2024]
జాతీయస్థాయి భౌతికశాస్త్ర కార్యశాల వేదికపై జిల్లాకు చెందిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు జోగా చంద్రశేఖర్ ప్రశంసలు దక్కించు కున్నారు. -
కలెక్టర్కు ఏపీజీఈఏ శుభాకాంక్షలు
[ 29-06-2024]
కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్ను శుక్రవారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా
[ 29-06-2024]
మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?
-
పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM