Parvatipuram: ఘనంగా ఉద్యోగ విరమణ సత్కారం
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ కొప్పర దుర్గారావు ఉద్యోగ విరమణ సత్కరా కార్యక్రమం స్థానిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్ సబార్డినేట్ కొప్పర దుర్గారావు ఉద్యోగ విరమణ సత్కరా కార్యక్రమం స్థానిక కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కె. జయప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బాహూకరించారు. ఉప తహసీల్దార్లు చందక సత్యనారాయణ, కె.సూర్యారావు, ఆర్ఐ లక్షునాయుడు, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పాలకొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి పల్ల సన్యాసిరావు, పార్వతీపురం మన్యం జిల్లా వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు మరడ సింహాచలం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 01-07-2024]
బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది. -
పింఛన్ల పంపిణీ
[ 01-07-2024]
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. -
డెంగీ వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ
[ 01-07-2024]
డెంగీ వ్యాధిని సమాజం నుంచి పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని బలిజిపేట పీహెచ్సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి అన్నారు. -
కిట్టు కనిపిస్తే ఒట్టు!
[ 01-07-2024]
శిశుమరణాలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. -
అనాస రైతుల ఆందోళన
[ 01-07-2024]
మన్యంలో విస్తారంగా పండే అనాస (పైనాపిల్) ధరలు రోజు రోజుకీ పతనం అవుతున్నాయి. సీతంపేట వారపు సంతకు ఆదివారం భారీగా పంట తరలి వచ్చినా అనుకున్న మేర గిట్టుబాటు కావడం లేదు. -
విమానాశ్రయ పనుల వేగవంతానికి వినతి
[ 01-07-2024]
భోగాపురం విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి విన్నవించారు. -
ఇక రైతు సేవా కేంద్రాలు
[ 01-07-2024]
రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయి. -
శిథిలం.. భయం భయం
[ 01-07-2024]
సాలూరు పురపాలిక పరిధిలోని పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన నడుమ విధులు నిర్వహిస్తున్నారు. -
వసతి కేంద్రాలను వదిలేశారు
[ 01-07-2024]
వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. -
మొదటి నెల జీతం అమరావతి,పోలవరం నిర్మాణానికే: ఎంపీ
[ 01-07-2024]
తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి అందించనున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. -
కరిరాజుల హల్చల్
[ 01-07-2024]
మండలంలో సంచరిస్తున్న ఆరు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. పరజపాడు, పెదకుదమ, చినకుదమ, గౌరీపురం సమీపంలో ఏనుగులు తిరుగుతూ ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. -
బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు
[ 01-07-2024]
సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. -
బడులకు అనుమతులెక్కడ
[ 01-07-2024]
‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశంలో తెల్లని వెడ్డింగ్ వేసుకున్నా..వైన్ గ్లాసుల్లో మద్యం తాగినా..!
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి
-
రాహుల్ VS రాజ్నాథ్.. అగ్నిపథ్పై మాటల తూటాలు
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
-
జియో, ఎయిర్టెల్ కొత్త టారిఫ్లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్’ చేస్తున్నారా?