Crime news: రెండు వాహనాలు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది.
బలిజిపేట: బలిజిపేటలో రెండు వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బలిజిపేట నుంచి ద్విచక్రవాహనంపై డీజిల్ను నింపిన డబ్బాతో గీతనపల్లి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు, నారాయణపురం నుంచి బలిజిపేట వస్తున్న ఆటో బలిజిపేట-నారాయణపురం గ్రామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న గీతనపల్లికి చెందిన చౌడు వెంకటస్వామి, మామిడి స్వామినాయుడు, బోను తవిటినాయుడులు తీవ్రంగా గాయపడ్డారు. సర్వరు సమస్యలు పరిష్కరించేందుకు బలిజిపేట ఆటోలో వచ్చిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగికి ఎలాంటి గాయాలు తగులలేదు. రక్తస్రావంతో బలిజిపేట పీహెచ్సీకి వచ్చిన క్షతగాత్రులకు అక్కడి వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం వీరిని బలిజిపేట పీహెచ్సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి రాజాం జీఎంఆర్ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. బలిజిపేట ఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్తదాన శిబిరం విజయవంతం
[ 03-07-2024]
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా రక్త దాన శిబిరం విజయవంతమైంది. -
విద్యార్థికి బంగారుపతకం, అవార్డు
[ 03-07-2024]
బలిజిపేటకు చెందిన చిరువ్యాపారి కోండ్రు సింహాచలం కుమారుడు కె.శివకుమార్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూరులో ఎంటెక్లో బంగారు పతకాన్ని, అవార్డును అందుకొన్నారు. -
వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు
[ 03-07-2024]
బలిజిపేట: బలిజిపేట ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ మండలస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచిన ఎం.లిఖిత(చిలకలపల్లి), ద్వితీయస్థానంలో నిలిచిన హేమంత్కుమార్(అరసాడ), తృతీయస్థానంలో నిలిచిన స్రవంతికి ఎంఈవో సామల సింహాచలం బహుమతులు అందజేశారు. -
డయేరియా నియంత్రణపై అవగాహన
[ 03-07-2024]
డయేరియా వ్యాధి నియంత్రణపై మండలంలోని పెదపెంకి గ్రామ ఉన్నత పాఠశాల, ఆ గ్రామ హెల్త్ క్లినిక్లో బలిజిపేట ప్రభుత్వ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి బుధవారం అవగాహన కల్పించారు. -
కాలువల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపం
[ 03-07-2024]
తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. -
నదులన్నీ తవ్వేశారు.. ఇసుకంతా బొక్కేశారు
[ 03-07-2024]
జగన్ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు. -
మన బడులకు మహర్దశ
[ 03-07-2024]
విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. -
ఆ గ్రామాలకు చదువు దూరం
[ 03-07-2024]
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు కుంతేసు పంచాయతీలో గిరిజన గ్రామాలు తినుకు, బద్దడిలో 46 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేక విద్య, వైద్యం దయనీయమైంది -
మూడేళ్ల నిర్లక్ష్యం..రోగులకు శాపం
[ 03-07-2024]
గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు -
గిరిజన ద్రోహి జగన్
[ 03-07-2024]
గిరిజన హక్కులు, రిజర్వేషన్లు కాలరాసి జగన్మోహనరెడ్డి గిరిజన ద్రోహిగా మిగిలారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. -
నిధులు ఆరగింపు.. వైద్య కళాశాలకు గ్రహణం
[ 03-07-2024]
వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మంజూరు చేసిన నిధులను మళ్లించింది. -
లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
[ 03-07-2024]
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. -
ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
[ 03-07-2024]
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది -
విద్యుత్తు బిల్లులు ఇలా కట్టేయొచ్చు
[ 03-07-2024]
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఫోన్పే, గూగుల్పే తదితర యాప్లలో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి -
జేఎన్టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్ సీట్లు
[ 03-07-2024]
ఇంజినీరింగ్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు
-
ఝార్ఖండ్ సీఎం చంపాయీ సోరెన్ రాజీనామా
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్
-
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా