శిథిల భవనం తొలగించాలని వినతి
వీరఘట్టం మండలం దసుమంతపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శిథిల స్థితిలో ఉన్న అదనపు తరగతి భవనం తొలగించాలని ఎంఈవో గౌరు నాయుడుకు పలువురు స్థానికులు శనివారం వినతిపత్రం అందజేశారు.
వీరఘట్టం: వీరఘట్టం మండలం దసుమంతపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శిథిల స్థితిలో ఉన్న అదనపు తరగతి భవనం తొలగించాలని ఎంఈవో గౌరు నాయుడుకు పలువురు స్థానికులు శనివారం వినతిపత్రం అందజేశారు. వర్షాలు కురుసున్నందున భవనం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఈవో మాట్లాడుతూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్
-
భారత్లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్