logo

శిథిల భవనం తొలగించాలని వినతి

వీరఘట్టం మండలం దసుమంతపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శిథిల స్థితిలో ఉన్న అదనపు తరగతి భవనం తొలగించాలని ఎంఈవో గౌరు నాయుడుకు పలువురు స్థానికులు శనివారం వినతిపత్రం అందజేశారు.

Published : 29 Jun 2024 12:53 IST

వీరఘట్టం: వీరఘట్టం మండలం దసుమంతపురం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శిథిల స్థితిలో ఉన్న అదనపు తరగతి భవనం తొలగించాలని ఎంఈవో గౌరు నాయుడుకు పలువురు స్థానికులు శనివారం వినతిపత్రం అందజేశారు. వర్షాలు కురుసున్నందున భవనం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంఈవో మాట్లాడుతూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని