logo

Odisha: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి

నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐఐటీ విద్యార్థులు ధర్నా చేశారు.

Published : 01 Jul 2024 17:22 IST

ఖరగ్‌పూర్‌: నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐఐటీ విద్యార్థులు ధర్నా చేశారు. హైజామ్ అహ్మద్, దేవికా పిళ్లై మృతిపై న్యాయ విచారణ జరగాలని నినదించారు. తృణమూల్ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు ఖరగ్ పూర్ ఐఐటీ ప్రధాన గేటు ముందు సోమవారం నిరసన ప్రదర్శన జరిపారు. నినాదాలతో హోరెత్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని