Odisha: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐఐటీ విద్యార్థులు ధర్నా చేశారు.
ఖరగ్పూర్: నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐఐటీ విద్యార్థులు ధర్నా చేశారు. హైజామ్ అహ్మద్, దేవికా పిళ్లై మృతిపై న్యాయ విచారణ జరగాలని నినదించారు. తృణమూల్ కార్మిక సంఘం నాయకులు కార్యకర్తలు ఖరగ్ పూర్ ఐఐటీ ప్రధాన గేటు ముందు సోమవారం నిరసన ప్రదర్శన జరిపారు. నినాదాలతో హోరెత్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్పంచి తొలగింపు
[ 03-07-2024]
గజపతి జిల్లా గుమ్మ సమితి జీబ పంచాయతీ సర్పంచి పదవిలో ఉన్న ఎడంగా సబర్ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇద్దరు వేటగాళ్లు అరెస్టు
[ 03-07-2024]
ఒడిశాలో చిలికా వన్యప్రాణి డివిజన్ పరిధిలోని చిలికా సరస్సులో పక్షుల్ని వేటాడిన ఇద్దరు వేటగాళ్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. -
మాజీ ఎమ్మెల్యే మృతి
[ 03-07-2024]
మల్కాన్ గిరి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మాఢి బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భువనేశ్వర్లో చికిత్స పోందుతు మృతి చెందారు. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిరసన
[ 03-07-2024]
లోకసభలో ప్రతిపక్ష నేత్ర రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని భాజపా యువ మోర్చాజ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. -
ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
[ 03-07-2024]
నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఘి బుధవారం భువనేశ్వర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్తో సమావేశమయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
[ 03-07-2024]
నవరంగపూర్ జిల్లా, జొరిగావ్ సమితి బిజాపూర్ పంచాయతీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. -
బిజయ్ బిహారీ పేరు మీద పోస్టల్ స్టాంప్
[ 03-07-2024]
బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల జీఎస్టీ కమిషనర్ బిజయ్ బిహారీ మహాపాత్ర్ కోసం పోస్టల్ స్టాంప్ విడుదలైంది. -
హోటళ్లు, బేకరీలపై ఆహార భద్రతాధికారుల తనిఖీలు
[ 03-07-2024]
జయపురం పట్టణంలో పలు హోటళ్లు, బేకరీలపై బుధవారం ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. -
సర్పంచిపై అనర్హత వేటు
[ 03-07-2024]
గజపతి జిల్లా మోహన సమితి చందిపుట్ పంచాయతీకి చెందిన గ్రామ సర్పంచ్ కనకలత పాల్పై మోహన కోర్టు అనర్హత వేటు విధిస్తున్నట్లు బుధవారం తీర్మానించింది. -
స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం
[ 03-07-2024]
విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. -
మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు
[ 03-07-2024]
రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్ఐ వంటి సేవలను అందించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటన ఖరారు
[ 03-07-2024]
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 4 రోజులు రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆమె పూరీ, భవనేశ్వర్లలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం రాత్రి లోక్సేవాభవన్లో వివిధ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, డీజీపీలతో సమావేశమై భద్రత, ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. -
త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు
[ 03-07-2024]
బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
భయపెడుతున్న డెంగీ
[ 03-07-2024]
రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కొద్దిరోజుల్లో రూ.3 వేల పింఛను
[ 03-07-2024]
సామాజిక భద్రత కార్యక్రమం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛను రూ.3 వేలు చొప్పున ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రాథమిక విద్య, సామాజిక భద్రత, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి నిత్యానంద గొండొ చెప్పారు. -
జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స
[ 03-07-2024]
పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. రష్యా, జపాన్ అధినేతల సంతాపం
-
మరో మైలురాయి దాటిన ‘కల్కి 2898 ఏడీ’.. వసూళ్లు ఎంతంటే?
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
-
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్