logo

Odisha: రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై నిరసన

లోకసభలో ప్రతిపక్ష నేత్ర రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని భాజపా యువ మోర్చాజ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Published : 03 Jul 2024 18:39 IST

నవరంగపూర్‌: లోకసభలో ప్రతిపక్ష నేత్ర రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని భాజపా యువ మోర్చాజ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం నవరంగపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు బలరాం బిషోయి నేతృత్వంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని