logo

Odisha: ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కేంద్ర మంత్రికి వినతిపత్రం

కోరాపుట్ జిల్లా జయపురం నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వరకు విమానాన్ని నడపాలని ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ వినతిపత్రం అందిచారు.

Published : 01 Jul 2024 17:23 IST

నవరంగ్‌పూర్‌: కోరాపుట్ జిల్లా జయపురం నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వరకు విమానాన్ని నడపాలని ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ వినతిపత్రం అందిచారు. ఆయన నేతృత్వంలో బృందం సభ్యులు కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆదివారం విశాఖపట్నంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం భువనేశ్వర్ నుంచి జయపరం మీదుగా విశాఖపట్నం వరకు 9 సీట్ల విమనాన్ని నడుపుతున్నా.. ప్రయోజనం లేదన్నారు. కార్యక్రములో సంఘం సాధారణ కార్యదర్శి డి. మంధన, ఉపాధ్యక్షుడు ఎ. శ్రీనివాసరావు, డైరెక్టర్. జి. వసంత రావ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని