Odisha: సర్పంచిపై అనర్హత వేటు
గజపతి జిల్లా మోహన సమితి చందిపుట్ పంచాయతీకి చెందిన గ్రామ సర్పంచ్ కనకలత పాల్పై మోహన కోర్టు అనర్హత వేటు విధిస్తున్నట్లు బుధవారం తీర్మానించింది.
పర్లాఖెముండి: గజపతి జిల్లా మోహన సమితి చందిపుట్ పంచాయతీకి చెందిన గ్రామ సర్పంచ్ కనకలత పాల్పై మోహన కోర్టు అనర్హత వేటు విధిస్తున్నట్లు బుధవారం తీర్మానించింది. గత పంచాయతీ ఎన్నికల్లో తప్పుడు ద్రువీకరణ పత్రాలు ఇచ్చి ఆమె ఎన్నికయ్యారని ప్రత్యర్ధి అభ్యర్థి లలిత బోడో రైత్ అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తప్పుడు విద్యా పత్రాలు ఇచ్చి ఎన్నికయ్యారని తెలిపింది. దీనిపై జిల్లా యంత్రాంగంకి పూర్తి నివేదిక పంపించడం జరుగుతుందని, మరోసారి నూతన ఎన్నికలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్ట గొడుగులు తిని నలుగురికి అస్వస్థత
[ 05-07-2024]
జిల్లాలోని పదహండి సమితి సాన్చార్జి పంచాయతీ బడబార్లి గ్రామానికి సమీపంలో నలుగురు అడవి పుట్టగొడుగులు తిన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
[ 05-07-2024]
కోరాపుట్ జిల్లా కుంద్ర సమితి రాణిగుడ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. -
మహిళా కోర్టు న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
[ 05-07-2024]
కొరాపుట్ జిల్లా కొట్టాడులో సివిల్, మహిళా కోర్టులో నూతన న్యాయమూర్తిగా అలకనందా మహంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
యువకుడు ఆత్మహత్య
[ 05-07-2024]
జయపురం పట్టణంలో మదాల సాపీంలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక ప్రాంతానికి చెందిన బిజియ్(29)గా గుర్తించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 05-07-2024]
పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై టెంటు హోస్ ఉద్యోగి మృతి చెందాడు. -
స్వామి దర్శనానికి భక్తులకు అడ్డంకులొద్దు
[ 05-07-2024]
ఈసారి రథయాత్ర 1971 సంవత్సరం నిబంధనకు అనుగుణంగా రెండ్రోజులు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పూరీ చేరుకుంటారు. -
అధికారులు పట్టించుకోక... లోతట్టు ప్రాంతాలు మునక
[ 05-07-2024]
బ్రహ్మపుర.. దక్షిణ ఒడిశాలో ప్రధాన నగరం. 70 చదరపు కి.మీ. విస్తీర్ణంతో ఇక్కడ ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. -
మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం
[ 05-07-2024]
తమ ప్రభుత్వం మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తుందని, పర (ఆంగ్లం) భాషలోని దస్త్రాలకు చెల్లు చీటి రాస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి చెప్పారు. -
భక్తులిచ్చిన బియ్యానికి పురుగులు పట్టించారు
[ 05-07-2024]
ఆరాధ్యదైవం జగన్నాథునికి భక్తులు సమర్పించుకున్న బియ్యం, నారికేళాలు, వక్కలు వినియోగానికి నోచుకోలేదు. బియ్యానికి గోదాములో పురుగులు పట్టాయి. దీంతో ప్రస్తుతం స్వామి ప్రసాదానికివి పనికి రావంటున్నారు సువార్ సేవాయత్లు. -
పర్యాటకరంగంపై నీలినీడలు
[ 05-07-2024]
రాయగడ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధిపై నీలినీడలు అలుముకుంటున్నాయి. జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గతంలో చేసిన ప్రతిపాదనలు ఇంత వరకు కొలిక్కిరాలేదు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకు భాండాగారం తెరుస్తాం: జస్టిస్ అర్జిత్ పసాయత్
[ 05-07-2024]
ప్రభుత్వం సూచించిన తేదీన పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం తెరుస్తామని, 8న రథాలు లాగే వేడుక కొనసాగనున్నందున సోమవారం తెరవడం సాధ్యం కాకపోవచ్చని రత్నభాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పసాయత్ చెప్పారు. -
స్వామికి ఘొనాలగి సేవలు
[ 05-07-2024]
ఆషాఢ బహుళ పక్షమి త్రయోదశిని పురస్కరించుకుని గురువారం శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో పురుషోత్తమునికి ఘొనాలగి సేవలు నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
-
30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు.. సుధామూర్తి ఆసక్తికర సంగతులు
-
మీ ఆగ్రహం నన్ను తాకింది: ప్రధానిగా చివరి ప్రసంగంలో రిషి సునాక్ భావోద్వేగం
-
రివ్యూ: వెబ్సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
-
డెవిల్ను నియంత్రించాం.. ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదు: చంద్రబాబు