logo

కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం

బి.జి.ఆర్‌.ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి.

Published : 01 Jul 2024 05:03 IST

వేడుకల్లో సత్కారం అందుకుంటున్న బాలకృష్ణ శర్మ

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బి.జి.ఆర్‌.ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. కళింగ వైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన ఇందులో బ్రహ్మపురానికి చెందిన వేద పండితుడు భాస్కరభట్ల బాలకృష్ణ శర్మ వర్ణన, దత్తపది, సమస్య అంశాల్లో పృచ్ఛకునిగా పాల్గొన్నారు. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు శతావధాన ప్రతిభాపత్రం అందజేసి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు