logo

సీఎస్‌గా మనోజ్‌ ఆహుజా నియామకం

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌ ఆహుజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు ప్రకటించాయి.

Published : 29 Jun 2024 03:23 IST

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌ ఆహుజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు ప్రకటించాయి. 1990 ఐఏఎస్‌ ఒడిశా క్యాడర్‌ అధికారి అయిన మనోజ్‌ దీర్ఘకాలం రాష్ట్రంలో విభిన్న శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనను రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌మాఝి కేంద్రానికి లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని