సీఎస్గా మనోజ్ ఆహుజా నియామకం
సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ ఆహుజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు ప్రకటించాయి.
భువనేశ్వర్, న్యూస్టుడే: సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ ఆహుజా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం సాధారణ పాలనా విభాగం (జీఏ) అధికార వర్గాలు ప్రకటించాయి. 1990 ఐఏఎస్ ఒడిశా క్యాడర్ అధికారి అయిన మనోజ్ దీర్ఘకాలం రాష్ట్రంలో విభిన్న శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనను రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి కేంద్రానికి లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ ఇండియాకు సైకత యానిమేషన్తో శుభాకాంక్షలు
[ 01-07-2024]
టీ20 ప్రపంచ కప్ విజేత టీమ్ ఇండియాకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా ఆదివారం సైకత యానిమేషన్ తీర్చిదిద్ది టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపాడు. -
కోటబొమ్మాళిలో బాలకృష్ణ శర్మకు సత్కారం
[ 01-07-2024]
బి.జి.ఆర్.ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కోటబొమ్మాళిలో ఈ నెల 27, 28, 29, 30వ తేదీల్లో ‘ద్విగళ శతావధానం, అష్టావధానం’ జరిగాయి. -
ఆటో, బైకును ఢీకొన్న బొలెరో
[ 01-07-2024]
జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎల్పీజీ ప్లాంటు వద్ద ప్రధాన రహదారిపై ఓ ఆటో, బైకును బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయగడ నుంచి కెరడ వైపు వెళుతున్న ఓ బొలెరో, ఇదే మార్గంలో వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది.