Odisha: ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఘి బుధవారం భువనేశ్వర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్తో సమావేశమయ్యారు.
నవరంగపూర్: నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఘి బుధవారం భువనేశ్వర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్తో సమావేశమయ్యారు. జిల్లాలో ఆరో ఆసుపత్రి సమస్యలపై చర్చించారు. జిల్లాలో వైద్యుల కొరత, ఇతర ఖాళీలపై ఆయన చర్చించారు. జిల్లాలో ఖాళీగా ఉన్నా 192 వైద్యుల స్థానాలను భర్తీ చేయలని కోరారు. ఎన్నికలకు ముందు, జిల్లాలో వైద్యుల కొరత గురించి భాజపా అప్పటి బిజద ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం పాలనలోకి వచ్చింది కావున సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్ట గొడుగులు తిని నలుగురికి అస్వస్థత
[ 05-07-2024]
జిల్లాలోని పదహండి సమితి సాన్చార్జి పంచాయతీ బడబార్లి గ్రామానికి సమీపంలో నలుగురు అడవి పుట్టగొడుగులు తిన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
[ 05-07-2024]
కోరాపుట్ జిల్లా కుంద్ర సమితి రాణిగుడ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. -
మహిళా కోర్టు న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
[ 05-07-2024]
కొరాపుట్ జిల్లా కొట్టాడులో సివిల్, మహిళా కోర్టులో నూతన న్యాయమూర్తిగా అలకనందా మహంతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
యువకుడు ఆత్మహత్య
[ 05-07-2024]
జయపురం పట్టణంలో మదాల సాపీంలో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక ప్రాంతానికి చెందిన బిజియ్(29)గా గుర్తించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 05-07-2024]
పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై టెంటు హోస్ ఉద్యోగి మృతి చెందాడు. -
స్వామి దర్శనానికి భక్తులకు అడ్డంకులొద్దు
[ 05-07-2024]
ఈసారి రథయాత్ర 1971 సంవత్సరం నిబంధనకు అనుగుణంగా రెండ్రోజులు జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు పూరీ చేరుకుంటారు. -
అధికారులు పట్టించుకోక... లోతట్టు ప్రాంతాలు మునక
[ 05-07-2024]
బ్రహ్మపుర.. దక్షిణ ఒడిశాలో ప్రధాన నగరం. 70 చదరపు కి.మీ. విస్తీర్ణంతో ఇక్కడ ఏటా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. -
మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం
[ 05-07-2024]
తమ ప్రభుత్వం మాతృభాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తుందని, పర (ఆంగ్లం) భాషలోని దస్త్రాలకు చెల్లు చీటి రాస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్మాఝి చెప్పారు. -
భక్తులిచ్చిన బియ్యానికి పురుగులు పట్టించారు
[ 05-07-2024]
ఆరాధ్యదైవం జగన్నాథునికి భక్తులు సమర్పించుకున్న బియ్యం, నారికేళాలు, వక్కలు వినియోగానికి నోచుకోలేదు. బియ్యానికి గోదాములో పురుగులు పట్టాయి. దీంతో ప్రస్తుతం స్వామి ప్రసాదానికివి పనికి రావంటున్నారు సువార్ సేవాయత్లు. -
పర్యాటకరంగంపై నీలినీడలు
[ 05-07-2024]
రాయగడ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధిపై నీలినీడలు అలుముకుంటున్నాయి. జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి గతంలో చేసిన ప్రతిపాదనలు ఇంత వరకు కొలిక్కిరాలేదు. -
ప్రభుత్వ నిర్ణయం మేరకు భాండాగారం తెరుస్తాం: జస్టిస్ అర్జిత్ పసాయత్
[ 05-07-2024]
ప్రభుత్వం సూచించిన తేదీన పూరీ శ్రీక్షేత్రం రత్నభాండాగారం తెరుస్తామని, 8న రథాలు లాగే వేడుక కొనసాగనున్నందున సోమవారం తెరవడం సాధ్యం కాకపోవచ్చని రత్నభాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పసాయత్ చెప్పారు. -
స్వామికి ఘొనాలగి సేవలు
[ 05-07-2024]
ఆషాఢ బహుళ పక్షమి త్రయోదశిని పురస్కరించుకుని గురువారం శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో పురుషోత్తమునికి ఘొనాలగి సేవలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
-
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
-
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక