logo

Odisha: ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఘి బుధవారం భువనేశ్వర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్‌తో సమావేశమయ్యారు.

Published : 03 Jul 2024 18:34 IST

నవరంగపూర్‌: నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మాఘి బుధవారం భువనేశ్వర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ముకేష్ మహాలింగ్‌తో సమావేశమయ్యారు. జిల్లాలో ఆరో ఆసుపత్రి సమస్యలపై చర్చించారు. జిల్లాలో వైద్యుల కొరత, ఇతర ఖాళీలపై ఆయన చర్చించారు. జిల్లాలో ఖాళీగా ఉన్నా 192 వైద్యుల స్థానాలను భర్తీ చేయలని కోరారు. ఎన్నికలకు ముందు, జిల్లాలో వైద్యుల కొరత గురించి భాజపా అప్పటి బిజద ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం భాజపా ప్రభుత్వం పాలనలోకి వచ్చింది కావున సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని