logo

Odisha: మాజీ ఎమ్మెల్యే మృతి

మల్కాన్ గిరి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మాఢి బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భువనేశ్వర్లో చికిత్స పోందుతు మృతి చెందారు.

Published : 03 Jul 2024 19:29 IST

మల్కాన్ గిరి: మల్కాన్ గిరి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మాఢి బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భువనేశ్వర్లో చికిత్స పోందుతు మృతి చెందారు. ఆదిత్య మాఢి 2019 నుంచి 2024 వరకు మల్కాన్ గిరి నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన గత రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని