logo

Odisha: చివరి దశకు చేరుకున్న రథం పనులు

జయపురం పట్టణంలో జగన్నాథుడి రథోత్సవం కోసం తయారవుతున్న రథాల పనులు చివరి దశకు చేరుకున్నాయి.

Published : 01 Jul 2024 17:24 IST

నవరంగ్‌పూర్‌: జయపురం పట్టణంలో జగన్నాథుడి రథోత్సవం కోసం తయారవుతున్న రథాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. జులైలో రథాలకు రంగులు దిద్దనున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. దాదాపు 42 అడుగుల ఎత్తైన రథాన్ని 12మంది మహారాణా కార్మికులు తయారు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని