logo

Odisha: విషయవాయువు వెలువడి 8 మందికి అస్వస్థత

భువనేశ్వర్‌లోని రవ్వల ఉమ్మక్‌ కర్మాగారంలో విషవాయువు వెలువడిన ఘటనలో 8మంది అస్వస్థతకు గురయ్యారు.

Published : 01 Jul 2024 17:19 IST

భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని రవ్వల ఉమ్మక్‌ కర్మాగారంలో విషవాయువు వెలువడిన ఘటనలో 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు మానవ తప్పిదం కారణమని అధికారుల అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు