బిల్లులకు గ్యారంటీ ఇవ్వగలరా?
‘ఇప్పటి వరకు జరిగిన పనుల పరిస్థితి ఏమిటి? వాటికి బిల్లులు వస్తాయనే గ్యారంటీ ఇవ్వగలరా? కొత్త పనులు ప్రారంభించాలా? వద్దా? ఏ పనులు రద్దు చేస్తారో మీరే చెప్పండి’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
జడ్పీ స్థాయీ సంఘాల సమావేశంలో సభ్యుల ఆందోళన
మాట్లాడుతున్న జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు(జడ్పీ), న్యూస్టుడే: ‘ఇప్పటి వరకు జరిగిన పనుల పరిస్థితి ఏమిటి? వాటికి బిల్లులు వస్తాయనే గ్యారంటీ ఇవ్వగలరా? కొత్త పనులు ప్రారంభించాలా? వద్దా? ఏ పనులు రద్దు చేస్తారో మీరే చెప్పండి’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఛైర్పర్సన్ అరుణమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ పాలకవర్గం తరఫున అభినందనలు తెలిపారు. జడ్పీ పాలనా వ్యవహారాల్లో నెల్లూరు రాష్ట్రంలోనే రెండో స్థానం దక్కించుకుందని తెలిపారు. కలువాయి జడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆగిన పనులు ప్రారంభించాలా? వద్దా? బిల్లుల విషయం మీరు బాధ్యత తీసుకోగలరా? అని పీఆర్ ఎస్ఈ అశోక్కుమార్ను అడిగారు. దానికి ఆయన కొత్తవి ఇప్పుడే ప్రారంభించవద్దని, నూతన ఉత్తర్వులను అనుసరించి తెలియజేస్తామని వివరించారు. కలిగిరి జడ్పీటీసీ సభ్యుడు మాల్యాద్రి మాట్లాడుతూ జల్జీవన్ మిషన్ పనులు ప్రారంభించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మర్రిపాడు జడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్రెడ్డి మాట్లాడారు. చింతారెడ్డిపాళెంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఇచ్చిన నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవనం పనులకు సంబంధించిన బిల్లులు ఎందుకు చేయలేదని ఛైర్పర్సన్ నిలదీశారు. జడ్పీ డిప్యూటీ సీఈవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో ఎమ్మెల్యే పర్యటన
[ 02-07-2024]
కొండాపురం మండలంలోని మర్రిగుంట గ్రామంలో శాసనసభ సభ్యుడు కాకర్ల సురేష్ మంగళవారం పర్యటించారు. -
స్కూల్ బస్సు ప్రమాదం బాధాకరం: భాజపా
[ 02-07-2024]
ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురికావడం చాలా బాధాకరమైన విషయమని కావలి భాజపా పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం ఒక ప్రకటనలో తెలిపారు. -
పింఛన్ల పండగ.. ఆనందం నిండగా..
[ 02-07-2024]
అప్పటిలా.. ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిందో లేదోనన్న ఆలోచన లేదు.. సచివాలయం వద్ద ఇస్తారో? బ్యాంకు వద్దకు వెళ్లాలోనన్న దిగులులేదు.. -
హతవిధీ.. నగర సొగసిది!
[ 02-07-2024]
నెల్లూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి గాలివానతో కురిసిన వర్షం.. ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలగా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. -
మాటలతో సరి.. గాలికొదిలేశారు మరి
[ 02-07-2024]
సర్వేపల్లి జలాశయంపై వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందించే ఈ కీలక నీటి వనరు ఆధునికీకరణ పూర్తిపై కనీస శ్రద్ధ పెట్టలేకపోయింది. -
భవనంపై నుంచి దూకి వైద్యురాలి ఆత్మహత్య
[ 02-07-2024]
వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన సోమవారం నెల్లూరు జీజీహెచ్లో చోటు చేసుకుంది. -
పేద విద్యార్థులకు వరం.. వసతి గృహం
[ 02-07-2024]
గతనెల 13న ప్రభుత్వ పాఠశాలలతోపాటు కళాశాలలు తెరుచుకున్నాయి. వీటితోపాటు అన్ని వసతి గృహాలు ప్రారంభించారు. -
బయోటెక్నాలజీలో విస్తృత అవకాశాలు
[ 02-07-2024]
బయోటెక్నాలజీ విభాగంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో విస్తృత అవకాశాలున్నాయని విద్యార్థులు వాటిని అందుపుచ్చుకుని ముందుకు వెళ్లాలని అమెరికాలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న హేమంత్కుమార్ సూచించారు. -
రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు
[ 02-07-2024]
విడవలూరు మండలం రామతీర్థంలో రాష్ట్ర స్థాయి నాటుబండి ఎడ్ల పోటీలు సోమవారం పోటాపోటీగా జరిగాయి. -
వైకాపా నాయకుల ఆక్రమణల తొలగింపు
[ 02-07-2024]
ప్రభుత్వ భూమిలో వైకాపా నాయకులు నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సోమవారం బోగోలులో జరిగింది. -
స్పందిస్తేనే.. పరిష్కారం
[ 02-07-2024]
నెల్లూరులోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు ప్రజలు తరలివచ్చి అధికారులకు అర్జీలు అందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత
-
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
-
టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
-
ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే!
-
టీ20 ప్రపంచ కప్ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత
-
ఆ రోజు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోయి ఉంటే..: ద్రవిడ్