Nellore: ‘ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్’ పుస్తకం ఆవిష్కరణ
కొడవలూరు లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పుస్తకమును కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ విడుదల చేశారు.
బుచ్చిరెడ్డిపాళెం: కొడవలూరు లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పుస్తకమును కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పుస్తకమును రాసిన ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నాగేంద్ర, దీప్తి లను అభినందించారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పరిశోధన వ్యాసాలను, పుస్తకాలను అందించడంలో మా విద్యార్థులకు ఎల్లప్పుడూ తోడ్పాటు నిస్తుందని ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఏవో, ఆర్అండ్డీ డీన్ డాక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి గుప్పు.. ఏదీ కనువిప్పు!
[ 30-06-2024]
నెల్లూరు నగరంలో కొంత కాలం కిందట ఇద్దరు సోదరులు(కవలలు) ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ.. ఓ చిన్నారిని ఢీకొట్టారు. దాన్ని గమనించిన ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ పరిగెత్తుకు వెళ్లి.. ఆ చిన్నారిని పైకెత్తుతూ.. ద్విచక్ర వాహనదారులను చూసుకుని వెళ్లాలంటూ సూచించారు. -
కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లోక్అదాలత్ లక్ష్యం
[ 30-06-2024]
కక్షిదారులకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.యామిని స్పష్టం చేశారు. -
బడి భోజనంపై ఆరా!
[ 30-06-2024]
నెల్లూరు నగరం జెండా వీధిలోని పీఎన్ఎంసీ ఉన్నత పాఠశాలలో 396 మంది విద్యార్థులు ఉండగా- ఈ నెల 26వ తేదీ 275 మంది హాజరయ్యారు. వీరిలో మధ్యాహ్న భోజనం తిన్నది 48 మందే.. అంటే, హాజరైన విద్యార్థుల్లో 17 శాతం మందే బడిలో పెట్టే భోజనం తిన్నారు. -
దుర్గం కొండపై అటవీ శాఖ కూంబింగ్
[ 30-06-2024]
పట్టణంలోని దుర్గంకొండపై వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు... శనివారం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కోసం దాచి ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
బ్యాంకర్ల ఒత్తిడి.. లబ్ధిదారుల కంటతడి
[ 30-06-2024]
బ్యాంకర్ల ఒత్తిడితో ఆత్మకూరు టిడ్కో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో గతంలో తెదేపా ప్రభుత్వం 1,056 గృహాలు నిర్మించింది. 2019 ఎన్నికల్లో వీటిని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినా.. ఇవ్వకుండా మూడేళ్లు కాలయాపన చేసింది. -
చెన్నాయపాలెంలో హైకోర్టు న్యాయమూర్తి
[ 30-06-2024]
మండలంలోని చెన్నాయపాలెంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావు శనివారం పర్యటించారు. గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయులు రామారావు ఉద్యోగ విరమణ వేడుకల్లో పాల్గొన్నారు. -
బిల్లులకు గ్యారంటీ ఇవ్వగలరా?
[ 30-06-2024]
‘ఇప్పటి వరకు జరిగిన పనుల పరిస్థితి ఏమిటి? వాటికి బిల్లులు వస్తాయనే గ్యారంటీ ఇవ్వగలరా? కొత్త పనులు ప్రారంభించాలా? వద్దా? ఏ పనులు రద్దు చేస్తారో మీరే చెప్పండి’ అని పలువురు జడ్పీటీసీ సభ్యులు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ ఎయిమ్స్ తెచ్చిన చిచ్చు.. థరూర్, చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!