అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు.
కోవూరు: ఇసుక మాఫియాపై కోవూరు పోలీసులు కొరడా ఝులిపించారు. వరుసగా రెండు రోజులు తనిఖీలు చేసిన ఇసుక ట్రాక్టర్, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని పెన్నా పరివాహక ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇనుముడు సెంటర్ వద్ద ఇసుక టిప్పర్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని ఎస్సై రంగనాథ్ గౌడ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక
[ 07-07-2024]
కావలి ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులుగా తటవర్తి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. -
జలవనరులకు జవసత్వాలు!
[ 07-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో జలవనరులు నిర్వీర్యమయ్యాయి. జలాశయాల్లో నీరున్నా.. కాలువలకు మరమ్మతులు విస్మరించడం.. పూడికనూ తొలగించకపోవడంతో ఆయకట్టుకు నీరందడం గగనమైంది. -
దుర్గం కొండపై గుప్త నిధుల ముఠా సంచారం
[ 07-07-2024]
ఉదయగిరి దుర్గం కొండపై గుప్త నిధుల తవ్వకాల ముఠాల సంచారం యథేచ్ఛగా సాగుతోంది. రాజులు, నవాబుల పాలనలో ఇక్కడ అనేక కట్టడాలు వెలిశాయి. -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి
[ 07-07-2024]
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. నారాయణ మెడికల్ కళాశాలలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమయ్యారు. -
సమగ్ర అధ్యయనం తర్వాత నిర్ణయం
[ 07-07-2024]
సమగ్ర అధ్యయనం తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర క్రీడలు, రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. -
హతవిధీ.. ఆయుష్ తీశారు మరి
[ 07-07-2024]
భారతీయ సంప్రదాయ వైద్యం ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యం నీరుగారుతోంది. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ప్రకృతి వైద్యం, యోగా.. -
అక్రమాలు కోకొల్లలు.. తొక్కిపెట్టిన నాయకులు
[ 07-07-2024]
తిప్పలను మింగిన తోడేళ్లకు వైకాపా ప్రభుత్వం ఎంత రక్షణ కల్పించిందో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నాడు సంగం మండలంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగింది. -
కొలిక్కిరాని భూసేకరణ
[ 07-07-2024]
రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో సర్వం కోల్పోతున్న కర్లపాలెం వాసులకు పునరావాసం ఎంపిక క్లిష్టంగా మారింది. మూడేళ్లుగా అధికారులు భూసేకరణ కొలిక్కి తీసుకురాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
ఎస్సీ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది?
[ 07-07-2024]
ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తున్న పీటీ సెల్విని సస్పెండ్ చేస్తూ ఏపీఎస్సీసీఎఫ్సీ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ చిన్నరాముడు ఆదేశాలు జారీచేశారు. -
వృత్తి ఎలక్ట్రీషియన్.. ప్రవృత్తి కరెన్సీ సేకరణ
[ 07-07-2024]
పాత కాలంలో ఏ కరెన్సీ వాడేవారు, నవాబులు, బ్రిటిషు పాలనలో ఎలాంటి డబ్బు చెలామణిలో ఉండేది, ఇతర దేశాలకు చెందిన నాణేలు ఎలా ఉంటాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల
-
వాస్తవాన్ని గుర్తించండి.. రాహుల్కు కేంద్రమంత్రి సింధియా చురక!
-
వరుణుడి ఆటంకం.. భారత్- దక్షిణాఫ్రికా రెండో టీ20 రద్దు
-
6 సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన సీఎం రేవంత్రెడ్డి
-
ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి: మాయావతి