ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్
ధరణి పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ ఇన్ఛార్జి నవీన్ మిట్టల్కు తెలిపారు.
దూర దృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో
కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: ధరణి పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ ఇన్ఛార్జి నవీన్ మిట్టల్కు తెలిపారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్తో ధరణి సమస్యల పరిష్కారంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దూర దృశ్య శ్రవణ సమీక్ష ద్వారా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మండలాలు, గ్రామాల వారిగా ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. త్వరలోనే జిల్లాలోని అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. దూర దృశ్య శ్రవణ సమీక్ష అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి ఆర్డీవోలు, తహసీల్దార్లతో ద్వారా మాట్లాడారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏవో మోతీలాల్, కలెక్టరేట్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
మండల స్థాయిలోనే ప్రజావాణి..జులై 8వ తేదీ నుంచి జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చే ఫిర్యాదులు సమర్పించాలనుకునే ఫిర్యాదుదారులు సంబంధిత మండలాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనే ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. మండలస్థాయిలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు. -
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.