Nalgonda: గనుల వేలాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
భువనగిరి: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లిలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలంపాటలో ప్రైవేటు రంగానికి అప్పజెప్పాలని చూస్తుందని దీనిని వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని బూటకపు మాటలు చెప్పి ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తే ఏమి మిగులుతుందని వారు ప్రశ్నించారు. తెలంగాణ భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా వేలంపాట నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలపై ఆయనకు దృష్టి లేదని వారు విమర్శించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశాలు లేక.. కళాశాలలు వెలవెల
[ 30-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు విద్యార్థులు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. -
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
[ 30-06-2024]
న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ న్యాయవాదుల యూనియన్(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ అన్నారు. -
మహిళా వ్యాపారులకు అందలం
[ 30-06-2024]
అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది. -
పల్లీ రైతు దిగాలు
[ 30-06-2024]
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుసెనగకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. సాగు సమయంలో ధర ఉండగా.. పంట చేతికొచ్చాక తగ్గడంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. -
ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్
[ 30-06-2024]
ధరణి పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ ఇన్ఛార్జి నవీన్ మిట్టల్కు తెలిపారు. -
పదోన్నతులు దారి తప్పాయా..
[ 30-06-2024]
ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. -
అలుపెరగని శిక్షకుడు తూము హన్మంతరావు
[ 30-06-2024]
వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి.. -
భ్రూణ హత్యపై విచారణ.. ఆసుపత్రుల సీజ్
[ 30-06-2024]
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో కోటాచలం హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారి ఆసుపత్రులను, ల్యాబ్లను సీజ్ చేస్తామన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
[ 30-06-2024]
ఎయిమ్స్లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
ప్రభుత్వ మద్యంలో ‘కిక్’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. హాట్స్టార్లో వ్యూయర్షిప్ ఎంతంటే?
-
పిఠాపురంలో పవన్ పర్యటన.. అభిమానుల భారీ ఏర్పాట్లు
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
మోదీ బర్త్డే వేళ ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం