logo

Mahbubnagar: ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు

జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఆయా మండలాల ఎంఈవోలు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు.

Published : 25 Jun 2024 15:37 IST

రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఆయా మండలాల ఎంఈవోలు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 304 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా, వారు వారికి కేటాయించిన పాఠశాలల్లో తిరిగి విధుల్లో చేరినట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని