logo

Mahbubnagar: ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

మండల కేంద్రం రాజోలి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల కోసం ప్రత్యేక సేవ కేంద్రం ఏర్పాటు చేశారు.

Published : 19 Jun 2024 17:24 IST

రాజోలి: మండల కేంద్రం రాజోలి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల కోసం ప్రత్యేక సేవ కేంద్రం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో రమేష్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు గృహజ్యోతి పథకానికి 40 మంది దరఖాస్తు చేసినట్లుగా ఎంపీఓ ఖాజా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని