logo

Politics: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం  చేయాలనీ డిమాండ్ చేశారు.

Published : 04 Jul 2024 17:19 IST

రాజోలి: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కారం  చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)  నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం అయిజ పీహెచ్‌సీని పరిశీలించి, సమస్యలపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు కాంతమ్మ, లక్ష్మీ, సుజాత, జయమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని